హైదరాబాద్: గ్రూప్-1 ఫలితాల విడుదల మళ్లీ వాయిదా పడింది. రెండు విడతలుగా జరిగిన ఈ పరీక్ష ఫలితాలు ఈ సాయంత్రం వెలువడతాయని ఎపిపిఎస్'సి వర్గాలు తెలిపాయి. మళ్లీ ఇప్పుడు రేపు ఉదయం 11 గంటలకు వెలువడతాయని అంటున్నారు. ఈ ఫలితాలను గత వారంలోనే ప్రకటిస్తామని స్వయాన ఎపిపిఎస్'సి చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల విడుదలకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి.

0 comments:

Post a Comment

 
Top