కోల్కతా: ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోల్కతాలో జరుగుతోంది. రాబిన్ ఉతప్ప, యూసఫ్ పఠాన్లు జట్టులోకి వచ్చారు. వన్డే సిరీస్లో ఆడిన ఆరోన్, గంభీర్లు ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు. రహానేతో కలిసి ఊతప్ప ఇన్నింగ్స్ను ఆరంభించనున్నారు. కుక్, జోనాథన్ ట్రాట్, ఇయాన్ బెల్, స్టువార్ట్ మీకర్ స్థానంలో కెవిన్ పీటర్సన్, జోస్ బట్లర్, జేడ్ డెర్న్బాచ్లు జట్టులోకి వచ్చారు.
Home
»
CRICKET UPDATES
»
Takes Long Time to shudown or restart your Computer/Laptop/PC
» India Batting and LIve Scores From Tollyandhra
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment