కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి ఈ నెల 18 నుంచి కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్రని ప్రారంభిస్తారని ఆ పార్టీ నేత భూమా నాగిరెడ్డి చెప్పారు. చాగలమర్రి గ్రామం నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభమవుతుంది. 

139 గ్రామాలలో యాత్ర కొనసాగుతుంది. 28 కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు. 1028 కిలో మీటర్ల యాత్ర చేస్తారు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top